Author: Jukkal Times

భారీ వర్షాల నైపద్యంలో డోంగ్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..తహసిల్దార్ రంజిత్ కుమార్

మండలంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి,ఈ నేపథ్యంలో డోంగ్లి మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ రంజిత్ కుమార్ గారు కోరారు,వాతావరణ శాఖ మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగుతాయని హెచ్చరికలు…

భారీ వర్షాల నేపథ్యంలో డోంగ్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి •తహసిల్దార్ రంజిత్ కుమార్

మండలంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి,ఈ నేపథ్యంలో డోంగ్లి మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ రంజిత్ కుమార్ గారు కోరారు,వాతావరణ శాఖ మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగుతాయని హెచ్చరికలు…

​డొంగ్రి-కుర్లా మధ్య రహదారిపై చేరిన వరద నీరు: నిలిచిపోయిన రాకపోకలు!

డోంగ్లీ నుంచి కుర్లా వైపు వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కురుస్తున్న వర్షాలకు తోడు డ్రైనేజీలు పొంగిపొర్లుతుండటంతో రోడ్డంతా జలమయంగా మారింది. ​ముఖ్యంగా ఈ మార్గంలో రహదారి మోకాళ్ల లోతు నీటితో…

డోంగ్లీ కుర్ల రోడ్డుపై రాచన్న మందిర్ ముందుగా నీటమునిగిన పంట పొలాలు: బ్రిడ్జి నిర్మాణానికి రైతుల డిమాండ్

డోంగ్లీ గ్రామానికి సమీపంలోని రాచన్న ఆలయానికి ముందున్న ప్రధాన రహదారిపై వరద నీరు భారీగా ప్రవహిస్తుండటంతో తీవ్ర రాకపోకల విఘాతం ఏర్పడింది. పైనుంచి ముంచెత్తుతున్న నీటి ప్రవాహంతో చుట్టుపక్కల పంట పొలాలన్నీ సంపూర్ణంగా నీట మునిగిపోయాయి. ​రహదారిపైనుంచి ప్రవహిస్తున్న వరద కారణంగా…

డోంగ్లిలో నేత్రపర్వంగా ‘దహీ హండి’ కాలా వేడుకలు

డోంగ్లి మండల కేంద్రంలో ఆషాఢ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైష్ణవ భక్తులు, గ్రామస్థులు అత్యంత వైభవంగా ‘దహీ హండి’ కాలా కార్యక్రమాన్ని నిర్వహించారు. పండర్పూర్ తీర్థక్షేత్రాన్ని తలపించేలా గ్రామంలో ఆధ్యాత్మిక శోభ వికసించింది. ​ముందుగా హనుమాన్ మందిరం నుంచి విఠల్ మందిరం…

డోంగ్లిలో నేత్రపర్వంగా ‘దహీ హండి’ కాలా వేడుకలు

డోంగ్లి మండల కేంద్రంలో ఆషాఢ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైష్ణవ భక్తులు, గ్రామస్థులు అత్యంత వైభవంగా ‘దహీ హండి’ కాలా కార్యక్రమాన్ని నిర్వహించారు. పండర్పూర్ తీర్థక్షేత్రాన్ని తలపించేలా గ్రామంలో ఆధ్యాత్మిక శోభ వికసించింది. ​ముందుగా హనుమాన్ మందిరం నుంచి విఠల్ మందిరం…

మద్నూర్ మండల PRTU అధ్యక్షులుగా శివరాం ఉపాధ్యక్షులు శివాజీ

మద్నూర్ పీఆర్టీయూ నూతన మండల కమిటీ కార్యవర్గం జిల్లా అధ్యక్షులు కుషాల్ ఆధ్వర్యంలో మద్నూర్ మండల అధ్యక్షులుగా శివరాం, ఉపాధ్యక్షులు, శివాజీ, మరోతి, అనిత, పార్వతి, కార్యదర్శి రాజు, మహిళ కార్యదర్శి సరస్వతి, ప్రధాన కార్యదర్శి శివ శంకర్, అసోసియేట్ అధ్యక్షులు…

డోంగ్లీ PRTU అధ్యక్షుడిగా సునీల్

మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో సోమవారం నూతన దొంగ్లీ మండల పిఆర్టీయు కార్యవర్గం ను జిల్లా అధ్యక్షులు కుషాల్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇందులో అధ్యక్షులు గా సునీల్ , ఉపాధ్యక్షులు సంజీవ్,కార్యదర్శి కమర్ హుస్సేన్…

డోంగ్లి పిఆర్టియు అధ్యక్షుడిగా సునీల్

మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో సోమవారం నూతన దొంగ్లీ మండల పిఆర్టీయు కార్యవర్గం ను జిల్లా అధ్యక్షులు కుషాల్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇందులో అధ్యక్షులు గా సునీల్ , ఉపాధ్యక్షులు సంజీవ్,కార్యదర్శి కమర్ హుస్సేన్…

డోంగ్లి మండల PRTU అధ్యక్షుడిగా సునీల్

మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో సోమవారం నూతన దొంగ్లీ మండల పిఆర్టీయు కార్యవర్గం ను జిల్లా అధ్యక్షులు కుషాల్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇందులో అధ్యక్షులు గా సునీల్ , ఉపాధ్యక్షులు సంజీవ్,కార్యదర్శి కమర్ హుస్సేన్…