Month: September 2026

డీజేకు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇప్పించిన మద్నూర్.ఎస్సై మోహన్ రెడ్డి ..!

డీజేకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించడంతో ఆందోళన చెందిన గణేష్ మండలి నిర్వాహకులకు అండగా నిలిచారు పోలీసులు. రెండు నెలల క్రితం డీజే కోసం ఇచ్చిన రూ.5 వేల అడ్వాన్స్‌ను పోలీసుల చొరవతో తిరిగి ఇప్పించడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.…

ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ

ప్రజా ప్రతినిధులు, అధికారులు మరియు పత్రికా, మీడియా మిత్రులందరికీ తెలియజేయడం ఏమనగా రేపు అనగా తేది 17.09.2026 న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం తహసిల్ కార్యాలయం, మద్నూర్ నందు ఉదయం 9.25 గంటలకు…

డయల్ 112 కి తక్షణ స్పందన మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డి

డోంగ్లి మండలం మోఘా గ్రామానికి చెందిన ధన్నూరే హుల్లప్ప S/o హడప్ప వయస్సు:- 35 సంవత్సరాలు, కులం:- కుర్మ వృత్తి:- వ్యవసాయం తన భార్య తో గొడవ వలన పురుగుల మందు త్రాగి ఆత్మ హత్య చేసుకుంటానని డయల్ 112 కి…

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆరుగురికి శిక్ష

మద్నూర్ పీస్ ఈ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 6 గురికి 2 రోజులు శిక్ష మరియు ఒక్కొక్కరిక 1000 రూపాయల జరిమానా విధించిన II nd class Magistrate Bichkunda శ్రీ మతి చంద్ర కళ గారు. 1.Nane…

మద్నూర్ పోస్ట్ ఆఫీస్ లో వాషింగ్ మిషన్లా పంపిణీ

ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన కింద మద్నూర్ పోస్టాఫీసులో రజక సామాజిక వర్గానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు వాషింగ్ మెషీన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ పోస్ట్‌మాస్టర్ గారు మరియు గ్రామీణ డాక్ సేవకులు (GDS) గారు పాల్గొన్నారు. 😊…

మద్నూర్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని వినతి పత్రం ఇచ్చిన బిఆర్ఎస్ నాయకులు

మద్నూర్ మరియు డోంగ్లీ మండలం నాయకులు br అంబేద్కర్ గారికిBRS పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగిందికాంగ్రెస్ పార్టీ 6గ్యారటీలు 420హామీలు అమలు చేయాలని డిమాడ్ చేస్తూ brs పార్టీ మద్నూర్ అధ్యక్షులు బన్సీపటెల్ ప్రధాన కార్యదర్శి గోవింద్ patel…

మద్నూర్ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

మద్నూర్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్ తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం, బుధవారం రెండు రోజులలో ఈ పోటీలు కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్,…

విద్యార్థులకు సంబంధించిన పథకాలను సమయానికి అమలు చేయాలి.. మాజీ ఎమ్మెల్యే షిండే

తెలంగాణ BRS పార్టీ వర్కింగ్ ప్మాజీ MLA హన్మంత్ షిండే గారి ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది విద్యార్థులకు సంబంధించిన పథకాలను సమయానికి అమలు చేయాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను పెండింగ్ లేకుండా అందించాలి. విద్యాసంస్థల్లో మౌలిక…

డిజిటల్ క్రాప్ సర్వే చేస్తున్న మద్నూర్ AO రాజు

ఈరోజు అవల్గోవ్ మరియు కోడిచిర గ్రామంలో డిజిటల్ క్రాప్ సర్వే చేస్తున్న పంటలను పరిశీలించి క్రాప్ బుకింగ్ సర్వే త్వరగా చేయాలని ఆయా గ్రామాల ఏఈవోలకు మండల వ్యవసాయ అధికారి సూచించడం జరిగింది.రైతులు అందుబాటులో ఉండి ఏ సర్వేలో ఏ పంట…

డోంగ్లి మండలం లింబూర్ గ్రామంలో పంటను పరిశీలించిన AO శివకుమార్

లింబూర్ లో ఫీల్డ్ విసిట్ అలాగే డిజిటల్ క్రాఫ్ట్ సర్వే చేయడం జరిగింది..పురుగు మరియు తెగుళ్లు నివారణకు సూచనలు ఇచ్చారు అలాగే డిజిటల్ క్రాప్ సర్వే విధానం పరిశీలించారు వీళ్ళతోపాటు AEO గ్రామ రైతులు పాల్గొన్నారు