Category: జుక్కల్

డిజిటల్ క్రాప్ సర్వే చేస్తున్న మద్నూర్ AO రాజు

ఈరోజు అవల్గోవ్ మరియు కోడిచిర గ్రామంలో డిజిటల్ క్రాప్ సర్వే చేస్తున్న పంటలను పరిశీలించి క్రాప్ బుకింగ్ సర్వే త్వరగా చేయాలని ఆయా గ్రామాల ఏఈవోలకు మండల వ్యవసాయ అధికారి సూచించడం జరిగింది.రైతులు అందుబాటులో ఉండి ఏ సర్వేలో ఏ పంట…

కౌలాస్ ప్రాజెక్టులో భారీగా వరద నీరు… గేట్లు ఎత్తి వేయి క్యూసెక్కుల నీరు విడుదల చేసిన అధికారులు

కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతం నుండి వరద నీరు వస్తున్న కారణంగా, ఈరోజు అనగా 24.08.2026 ఉదయం సుమారు 09:00 గంటలకు ప్రాజెక్ట్ వరద గేట్లను ఎత్తి, సుమారు 1000 క్యూసెక్కుల నీటిని కౌలాస్ నాలా వాగులోకి విడుదల…

జుక్కల్ మండలంలో ఆబ్కారీ శాఖ స్పెషల్ డ్రైవ్* 👉 *కల్లు దుకాణాలు, దాబాలు, కోళ్లఫారాలు, వైన్స్ లలో విస్తృత తనిఖీలు

*జుక్కల్* : అక్రమ మద్యం విక్రయాలు, మాదకద్రవ్యాల రవాణా, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా మద్యం తరలింపునకు అడ్డుకట్ట వేసేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు మద్నూర్ మండల వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆబ్కారీ శాఖ జిల్లా అధికారి (ఈఎస్)…

గుర్తుతెలియని వాహనం ఢీకొని గాయపడిన జింక చికిత్చించిన పశువైద్య సిబ్బంది మాజీద్

గుర్తు తెలియని వాహనం దికోవడంతో చిన్న శక్కర్గ X రోడ్ వద్ద గాయపడిన జింక ను గ్రామ ప్రజలు మద్నూర్ ఆస్పత్రి కి తీసుకుని వచ్చినారు చికిత్స అనంతరం ఫారెస్టు ఆఫీసర్స్ కు అప్పగించిన పశు వైద్య సిబ్బంది మజీద్ మాజీద్

డోంగ్లీ మండలం మల్లాపూర్ రైతు వేదికలో విత్తన మేళా

డోంగ్లీ మండలం మల్లాపూర్ గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి (AO) శివకుమార్ రైతులకు పలు కీలక సూచనలు చేశారు మరియు రాయితీపై విత్తనాలను పంపిణీ చేశారు. వరి…

కాటేజీల్లో చోరీ కేసు ఛేదన: ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ పరిధిలోని నిర్మాణంలో ఉన్న కాటేజీల్లో జరిగిన రూ.1.75 లక్షల విలువైన వస్తువుల చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి చోరీ సొత్తుతో పాటు కారు,…

జుక్కల్ నియోజకవర్గంలో వెల్లువలా ప్రజా సమస్యలు: హామీలు ఏమయ్యాయి ఎమ్మెల్యే గారు

జుక్కల్, జూలై 19: ఒకప్పుడు నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని, పంటలకు అంతర్జాతీయ మార్కెట్ కల్పిస్తామని, ప్రతి ఏటా వంద మంది పేద విద్యార్థులను విదేశాలకు పంపిస్తామని ఆశలు కల్పించిన జుక్కల్ ఎమ్మెల్యే కాంతారావు గారు.. ఇప్పుడు ఆ హామీలను ఏ…

మద్నూర్: ఎల్ నినో ఎఫెక్ట్.. ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన!

మద్నూర్ మండలం సుల్తాన్‌పేట్ మరియు సేఖాపూర్ గ్రామాల్లో మండల వ్యవసాయాధికారి రాజు ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ‘ఎల్ నినో’ ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, కాబట్టి…