మద్నూర్: ఎల్ నినో ఎఫెక్ట్.. ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన!

మద్నూర్ మండలం సుల్తాన్‌పేట్ మరియు సేఖాపూర్ గ్రామాల్లో మండల వ్యవసాయాధికారి రాజు ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ‘ఎల్ నినో’ ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, కాబట్టి…