Spread the loveమద్నూర్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్ తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం, బుధవారం రెండు రోజులలో ఈ పోటీలు కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. Post navigation డిజిటల్ క్రాప్ సర్వే చేస్తున్న మద్నూర్ AO రాజు మద్నూర్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని వినతి పత్రం ఇచ్చిన బిఆర్ఎస్ నాయకులు