Spread the love డోంగ్లీ: కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలంలోని అన్ని గ్రామాల్లోని అర్హులైన లబ్ధిదారులకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్… ఈ మూడు నెలలకు సంబంధించిన ఉచిత రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నట్లు మండల తహసీల్దార్ రంజిత్ కుమార్ తెలిపారు. రేషన్ కార్డుదారులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని, నిర్దేశిత సమయంలోగా తమకు కేటాయించిన బియ్యాన్ని తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. సరుకుల పంపిణీలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు Post navigation భారీ వర్షాల నైపద్యంలో డోంగ్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..తహసిల్దార్ రంజిత్ కుమార్ డోంగ్లీలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గజానంద్ దేశాయి