Month: August 2026

డోంగ్లి PHC నీ సందర్శించిన DM&HO Dr.J. వెంకటి

1.గర్భిణులకు వచ్చే ఇబ్బందులు వాటిని ఏ విధంగా తగ్గించాలి అనే విషయాలు కూడా చర్చించారు 2. గర్భవతులకు వచ్చే మానసిక సమస్యలను కూడా తొలగించే పద్ధతులు గురించి తెలిపారు 3.ప్రతివానంతరం బాలింతల సందర్శనం గురించి బాలింతతో చర్చించి మానసిక స్థితిని స్కోరింగ్…

గుర్తుతెలియని వాహనం ఢీకొని గాయపడిన జింక చికిత్చించిన పశువైద్య సిబ్బంది మాజీద్

గుర్తు తెలియని వాహనం దికోవడంతో చిన్న శక్కర్గ X రోడ్ వద్ద గాయపడిన జింక ను గ్రామ ప్రజలు మద్నూర్ ఆస్పత్రి కి తీసుకుని వచ్చినారు చికిత్స అనంతరం ఫారెస్టు ఆఫీసర్స్ కు అప్పగించిన పశు వైద్య సిబ్బంది మజీద్ మాజీద్

గుర్తుతెలియని వాహనం డీకొట్టడంతో గాయపడిన జింక చికిత్స చేసిన పశువైద్య సిబ్బంది ముజీబ్

గుర్తు తెలియని వాహనం దికోవడంతో చిన్న శక్కర్గ X రోడ్ వద్ద గాయపడిన జింక ను గ్రామ ప్రజలు మద్నూర్ ఆస్పత్రి కి తీసుకుని వచ్చినారు చికిత్స అనంతరం ఫారెస్టు ఆఫీసర్స్ కు l అప్పగించిన పశు వైద్య సిబ్బంది ముజీబ్

రావి ఆకు పై స్నేహితుల దినోత్సవం సందర్భంగా చిత్రీకరించిన బాస బాలకిషన్

మద్నూర్ : రావి ఆకు పై స్నేహితుల దినోత్సవం మద్నూర్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో చిత్ర కళ ఉపాధ్యాయుడు బాస బాలకిషన్ నేడు స్నేహితుల దినోత్సవం సందర్బంగా రావి ఆకు పై స్నేహ బంధాన్ని చిత్రించి ఫ్రెండ్ షిప్ అభిమానాని…

లచ్మాపూర్ శివారులో పత్తి పంటను పరిశీలించిన AEO విశాల్ గౌడ్

ప్రస్తుతం పత్తి పంటలో రసo పిల్చే పురుగులైనా పంచ దోమ ,తెల్ల దోమ,పెను బంకలను గమనించి వాటి నివారణకి acephate 1.5 గ్రాములు లేదా acetamipride 0.2 గ్రాములు లేదా thiamethoxam 25 WG 0.2 గ్రాములు ఒక లీటర్ నీటికి…

డోంగ్లీలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గజానంద్ దేశాయి

డోంగ్లీ: జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు గారి ఆదేశాల మేరకు డోంగ్లీ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ​ఈ కార్యక్రమానికి డోంగ్లీ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గజానంద్…

లేండి వాగులో యువకుడు గల్లంతు – లభ్యమైన శవం

మద్నూర్ మండలం తడి హిప్పరగా గ్రామానికి చెందిన దేవిదాస్ అల్లం అనే యువకుడు మూడు రోజుల క్రితం గ్రామ సమీపంలోని లేండి వాగులో గల్లంతయ్యాడు. ​ముఖ్య వివరాలు: ​ఫిర్యాదు: కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని…

మూడు నెలల ఉచిత బియ్యం ఒకేసారి పంపిణీ: తహసీల్దార్ రంజిత్ కుమార్

డోంగ్లీ: కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలంలోని అన్ని గ్రామాల్లోని అర్హులైన లబ్ధిదారులకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్… ఈ మూడు నెలలకు సంబంధించిన ఉచిత రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నట్లు మండల తహసీల్దార్ రంజిత్ కుమార్ తెలిపారు. ​రేషన్ కార్డుదారులు అందరూ…