Spread the love

మద్నూర్ : రావి ఆకు పై స్నేహితుల దినోత్సవం

మద్నూర్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో చిత్ర కళ ఉపాధ్యాయుడు బాస బాలకిషన్ నేడు స్నేహితుల దినోత్సవం సందర్బంగా రావి ఆకు పై స్నేహ బంధాన్ని చిత్రించి ఫ్రెండ్ షిప్ అభిమానాని చాటారు. స్నేహితులు సంతోషంలో ఆనందాన్ని పంచుకుంటారని కష్టాల్లో ధైర్యం ఇస్తారని ఆకు పై వేసిన స్నేహితుల చిత్ర మును ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అందరికి హ్యాపి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలిపారు. దింతో బాలకిషన్ కళ రూపానికి హర్షం వ్యచేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *